→ప్రభుత్వం అమలు చేస్తున్న 'నాడు- నేడు' పథకానికి లారస్ ల్యాబ్స్ సంస్థ రూ.4 కోట్ల విరాళమిచ్చింది.
→లారస్ వ్యవస్థాపకుడు, సీఈఓ చావా సత్యనారాయణ తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్డిని కలిసి రూ.4 కోట్ల విరాళం అందించారు.
→అనకాపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాలిన గాయాలకు చికిత్స అందించేందుకు అత్యాధునిక సౌకర్యాలతో వార్డు నిర్మాణానికి రూ.5 కోట్లు అందిస్తామని చెప్పారు.
→రాష్ట్రంలో విద్యా రంగంలో మౌలిక సౌకర్యాలను పెంపొందించేందుకు 'నాడు- నేడు' కార్యక్రమా నికి ఇప్పటికే రెండు దఫాలుగా విరాళం అందించామని సంస్థ ప్రతినిధులు తెలి పారు.
→కార్యక్రమంలో సంస్థ వైఎస్ ప్రెసిడెంట్ కృష్ణచైతన్య, సీనియర్ వైఎస్ ప్రెసి డెంట్ నరసింహారావు, సీఎస్ఆర్ హెడ్ సౌమ్య పాల్గొన్నారు.
AP