image



లంకకు 75 బస్సులు అందజేసిన భారత్
January 2023



 →ఆర్థిక సంక్షోభంతో కునారిల్లుతున్న శ్రీలంకకు భారత్ మరోసారి ఆపన్న హస్తం అందించింది. ఇక్కడి ప్రజా రవాణా వ్యవస్థ మెరుగు పడేందుకు వీలుగా 75 బస్సులను  అందజేసింది. 
 
→ మొత్తం 500 బస్సులను కేటాయించిన నేపథ్యంలో మిగిలిన 425 బస్సులను ఈ సంవత్సరాం తానికి ఇవ్వనున్నామని ఇక్కడి భారత హైకమిషనర్ కార్యాలయం పేర్కొంది.
 



International