image



ప్రపంచ ఆరోగ్య సదస్సు
January 2023



 
→ వైద్యరం గంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, సేవల విష యంలో ఆపీ (అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషి యన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్), రాష్ట్ర ప్రభుత్వం పర స్పర అవగాహనతో కలిసి పని చేయాలని వైద్య, ఆరో గ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు పేర్కొ న్నారు. 
 
→ ఈ మేరకు అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస వైద్య నిపుణులు ముందుకు రావాలని కోరారు. అవ సరమైతే అతిథి అధ్యాపకులుగా రాష్ట్రంలో సేవలందిం హెచ్, జీజీహెచ్ (గుంటూరు), కర్నూలు వైద్య కళాశాలల్లో సదుపాయాలు మెరుగుప ర్చేందుకు పెద్ద ఎత్తున ఆర్ధిక సాయం చేయడానికి పూర్వ విద్యార్థులు ముందుకురావడం అభినందనీయ మని పేర్కొన్నారు. 
 
→ మూడు రోజులుగా విశాఖలో ఆఫీ ఆధ్వర్యంలో జరుగుతున్న 16వ ప్రపంచ ఆరోగ్య చలసాని ప్రసాద్కు అవార్డును అందజేస్తున్న రవిరాజు, కృష్ణబాబు, అధికంగా వస్తున్న శ్రీకాకుళం కుమార్ తదితరులు నవీన్ సదస్సు (జీహెచ్ఎస్) ఆదివారం మధ్యాహ్నం ముగి సింది. 
 
→సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన కృష్ణ బాబు మాట్లాడుతూ.. సదస్సులో వైద్య నిపుణుల సూచనలు, సలహాలను అమలు చేస్తాం. రాష్ట్రంలో నాన్ కమ్యూనబుల్ వ్యాధులపై సర్వేలు చేస్తున్నాం.
 
→30ఏళ్ల పైబడిన వారిలో అధిక శాతం బీపీ, మధుమేహంతో బాధ పడుతున్నట్లు వెల్లడైంది. వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. రోగుల వివరాలను డిజిటలైజ్ చేస్తున్నాం. క్యాన్సర్ బాధితులకు వైద్య సేవలందించేందుకు 7 చోట్ల ఆధునిక కేర్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. తొలిదశలో విశాఖ, తిరుపతి, కర్నూలు ఆసుపత్రుల్లో ఇవి రాబోతున్నాయి. కిడ్నీ కేసులు జిల్లా ఉద్దానం, ఎన్టీఆర్ జిల్లా ఎ. కొండూరులో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. పరిశోధన కేంద్రాలతో కూడిన ఆసుపత్రులు రానున్నాయి. ఆరోగ్య రంగానికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నా మహిళల్లో రక్తహీనత మాత్రం తగ్గడం లేదు' అని పేర్కొన్నారు. 
 
→ఈ సంద ర్భంగా అమెరికాకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు చలసాని ప్రసాద్కు టి. రవిరాజు ఎక్స్ లెన్స్ అవార్డును అందజేశారు. ఆపీ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు టి. రవిరాజు, అఫీ అధ్యక్షుడు కొల్లి రవి, డ్రగ్ కంట్రోలర్ శంకర్నారాయణ, ఆరోగ్యశాఖ కార్యదర్శి నవీను మార్, ఏఎంసీ ప్రిన్సిపల్ జి. బుచ్చిరాజు, సదస్సు నిర్వాహకులు టి. రాధ, విజయశేఖర్, నవీన్ తదిత రులు పాల్గొన్నారు.
 
 



AP