image



NLC ఇండియా సీఎండీగా ప్రసన్నకుమార్ మోటుపల్లి
January



→  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ (గతంలో నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్) చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా తెలుగువారైన ప్రసన్నకుమార్ మోటుపల్లి నియమితులయ్యారు. 
 
 → ఈ పదవికి ప్రస న్నకుమార్ను కేంద్ర ప్రభుత్వ నియామ కాల మంత్రివర్గ సంఘం ఎంపిక చేసింది. 
 
 → ఖమ్మం జిల్లాకు చెందిన ప్రసన్న కుమార్ బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజి నీరింగ్ చదివారు. 1988లో ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 
 
→  ఆ సంస్థలోనే ఎగ్జిక్యూటివ్ డైరె క్టర్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరే షన్ లిమిటెడు మేనేజింగ్ డైరెక్టర్ డిప్యుటేషన్ పై పనిచేస్తున్నారు. 
 
 → తాజాగా ఆయనను ఎన్ఎల్సి ఇండియా సీఎండీ పదవి వరించింది. 2026 జూన్ 30న పదవీ విరమణ చేసే వరకు లేదా తదుపరి ఉత్త ర్వుల వరకు ఈ హోదాలో ఆయన కొనసాగుతారు.
 



Appointment