→ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కుటుంబానికి స్నేహితురాలైన ప్రవాస భారతీయురాలు, ప్రముఖ పాకశాస్త్ర నిపుణురాలు రీనా వినోద్ పుష్కర్లను భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారానికి ఎంపికచేసింది.
→ ప్రవాసీయులకు ఇచ్చే ఈ అవార్డుకు ఈ ఏడాది 21 మందిని ఎంపిక చేసినట్లు ప్రక టించారు.
→ ఆర్మీ కుటుంబంలో జన్మించిన రీనా తన భర్త వినోద్ తో కలిసి 1983లోనే ఇజ్రాయెల్కు వచ్చేశారు.
→ అప్పట్లోనే 'తందూరి' అనే రెస్టారెం ట్ను ఏర్పాటు చేసి, ఇక్కడి వారికి భారతీయ రుచులను పరిచయం చేశారు.
→ నెతన్యాహు తన కాబోయే భార్య సారాను మొదటిసారి ఈ రెస్టా రెంట్లో నే కలిశారు. అప్పటి నుంచి రీనాకు, నెత న్యాహు కుటుంబానికి మంచి స్నేహం ఏర్పడింది.
→ 2017లో మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చిన పుడు ఆయనకు ఆహారాన్ని తయారుచేసే ఉన్నత స్థాయి బృందంలో ఒకరిగా రీనాను ఎంపికచేశారు.
International