→ దక్షిణ మధ్య (ద.మ.) రైల్వే అదనపు జనరల్ మేనేజర్(జీఎం) ఉదయ్కుమార్ రెడ్డి సోమవారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో బాధ్య తలు స్వీకరించారు.
→1986 ఐఆర్ఎస్ఎంఈ విభాగానికి చెందిన ఆయన ఇటీవలి వరకు చెన్నైలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరుగా పనిచేశారు.
Appointment