image



ఈ-ఎస్సీఆర్ ప్రాజెక్టును ప్రారంభించిన సీజేఐ
January 2023



→  సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో సర్వోన్నత న్యాయస్థానం మరో ముందడుగు వేసింది. 
 
→  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్రచూడ్.. ఎలక్ట్రా నిక్ సుప్రీంకోర్టు నివేదికల (ఈ-ఎస్ సీఆర్) ప్రాజె క్టును ప్రారంభించారు. 
 
→  ఈ కొత్త సాంకేతికతతో దాదాపు 34,000 తీర్పులకు సంబంధించిన డిజిటల్ ప్రతులు న్యాయవాదులకు, సామాన్య ప్రజలకు ఉచి తంగా అందుబాటులోకి రానున్నాయి.
 
→  "దేశవ్యా ప్తంగా లభించనున్న ఉచిత సేవ ఇది. ఇందులో సెర్చ్ ఇంజిన్ ను ఇంకా మెరుగుప రుస్తున్నాం. ముఖ్యమైన తీర్పులు కొన్ని వారాల్లోనే అందుబాటులోకి వస్తాయి. 
 
→  ఇప్పటికైతే జనవరి 1, 2022 వరకు ఉన్న తీర్పులు ఇందులో ఉన్నాయి. ఫిబ్రవరి 15 లోపు 2022 తీర్పులు కూడా చూడొచ్చు" అని సీజేఐ తెలిపారు.
 



National