image



సవితశ్రీ - కాంస్య పతకం
January 2023



→ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత్కు చెందిన 15 ఏళ్ల టీనేజర్ సవితశ్రీ కాంస్య పతకం సాధించింది.
 
→ ఈమె విశ్వనాథ్ ఆనంద్, కోనేరు హంపి తర్వాత వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో పతకం నెగ్గిన మూడో భారత చెస్ క్రీడాకారిణి.
 
→తాజా టోర్నీ మహిళల టైటిల్ను చైనాకు చెందిన జోంగ్యి సొంతం చేసుకుంది. రెండో స్థానంలో దినారా (కజకిస్థాన్) నిలిచింది.
 
→7 తాజా టోర్నీలో ఓపెన్ విభాగంలో నార్వేకు చెందిన కార్డ్సన్ టైటిల్ గెలుచుకున్నాడు. విన్సెంట్ (జర్మనీ) రెండో స్థానంలో నిలిచాడు.
 



Sports