image



యూపీఐ లావాదేవీల ప్రోత్సాహానికి రూ.2,600 కోట్లు
Janauary 2023



→రూపే డెబిట్ కార్డు, చిన్న మొత్తాల్లో చేసే భీమ్- యూపీఐ (వ్యక్తి నుంచి వ్యాపారులకు) చెల్లింపు లను ప్రోత్సహించేందుకు అమలుచేస్తున్న పథకా నికి 2022-23 ఆర్ధిక సంవత్సరంలో రూ.2,600 కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయిం చింది. 
 
→"ప్రస్తుతం అమలు చేస్తున్న జీరో మర్చంట్ డిస్కౌంట్ రేటు విధానం డిజిటల్ చెల్లింపుల వృద్ధిపై ప్రభావం చూపుతుందని ఆర్బీఐతోపాటు వివిధ భాగస్వామ్య సంస్థలు ఆందోళన వ్యక్తంచే శాయి. 
 
→ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ ప్రోత్సాహక పథకానికి ఆమోదముద్ర వేసింది. ఇది బలమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేసి.. రూపే డెబిట్ కార్డు, బీమ్ యూపీఐ చెల్లింపులను ప్రోత్స హిస్తుంది" అని యాదవ్ వెల్లడించారు
 



National