image



వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సు లో ఆరోగ్యమైత్రి ప్రారంభం




→ భారత్ ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 
 
→  'వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సు'లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  వర్చువల్ గా ప్రసంగించారు. 
 
→  ఈ సంద ర్భంగా కరోనా సమయంలో మేడిన్ ఇండియా టీకా లతో ప్రపంచ దేశాలకు భారత్ అండగా నిలిచిన విష యాన్ని గుర్తు చేశారు. 
 
→  త్వరలో ఆరోగ్యమైత్రి ప్రాజె క్టును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 
 
→  ఇందులో భాగంగా ఇతర దేశాల్లో ఎలాంటి విపత్తులు సంభవించినా తాము అత్యవసర వైద్య సామగ్రి సరఫరా చేస్తామని తెలిపారు. 
 
→  అంతరిక్ష, శాస్త్ర రంగాల్లో భారత్ నైపుణ్యాన్ని ఇతర దేశాలతో పంచుకుంటామని పేర్కొన్నారు.
 



International