image



భారతీయ పరిశోధన విద్యార్థికి ఫెలోషిప్




 
→ ప్రత్యేక పొరలతో వడబోసే సాంకేతి కత (మెంబ్రేన్ టెక్నాలజీ)ను ఉపయోగించి అధునాతన నీటి శుద్ధీకరణపై పరిశోధన చేసిన భారతీయ మూలా లున్న విద్యార్థి హర్ష్ పటేల్ ను రూ.9.55 లక్షల (11,750 డాలర్లు) ఫెలోషిప్ వరించింది. 
 
→ నలుగురు విద్యార్థులను ఈ ఫెలోషిప్ కు ఎంపికచేయగా.. వారిలో హర్ష్ పటేల్ ఒకరు. 
 
→ అమెరికన్ మెంబ్రేన్ టెక్నాలజీ అసోసియేషన్ (ఏఎంటీఏ), ప్రత్యామ్నాయ నీటి సరఫరాకు అధునా తన శుద్ధీకరణ రంగంలో కృషి చేస్తున్న మరో సంస్థ ఏటా ఈ ఫెలోషిప్లను అందిస్తున్నాయి. 
 
→ హర్ష్ పటేల్ మిషిగన్ యూనివర్సిటీలో కెమికల్ ఇంజినీరింగ్ పీహెచ్ విద్యార్ధిగా, గ్రాడ్యు యేట్ రీసెర్చ్ అసిస్టెంట్ గా ఉన్నారు. 
 
→ ఈ రంగంలో జరుగుతున్న పరిశోధనలు నీటికొరత వంటి ప్రపంచ సమస్యలను ఎదుర్కొనేం దుకు ఉపయోగపడతాయని హర్ష్ పటేల్ ఈ సందర్భంగా తెలిపారు.
 



National