image



భారతదేశ 79వ గ్రాండ్‌మాస్టర్‌గా తమిళనాడుకు చెందిన ప్రాణేష్ ఎం




→తమిళనాడుకు చెందిన ఎం ప్రాణేష్ (16) 2022/2023 రిల్టన్ కప్‌లో టైటిల్‌ను కైవసం చేసుకుని, భారతదేశానికి 79వ చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. ఇది FIDE సర్క్యూట్ యొక్క మొదటి టోర్నమెంట్.
 
→అతను లైవ్ రేటింగ్ 2,500 ఎలో పాయింట్లను అధిగమించాడు.
 
→అతను 18వ ఢిల్లీ GM ఓపెన్‌లో తన మొదటి నార్మ్, స్పెయిన్‌లోని సన్‌వే సిట్‌జెస్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్‌లో రెండవ నార్మ్ మరియు స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగిన ఆసియన్ కాంటినెంటల్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో మూడవ నార్మ్‌ను గెలుచుకున్నాడు.
 
→ప్రముఖ కోచ్ ఆర్‌బీ రమేష్‌ వద్ద శిక్షణ పొందాడు.
 
 



Sports