image



ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 విజేతగా మధ్యప్రదేశ్ పురుషుల U-18 జట్టు




→ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన ఫైనల్‌లో ఒడిశాను 6-5 తేడాతో ఓడించి మధ్యప్రదేశ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 పురుషుల అండర్-18 క్వాలిఫయర్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
 
→మధ్యప్రదేశ్ తరఫున అలీ అహ్మద్, మహ్మద్ జైద్ ఖాన్, కెప్టెన్ అంకిత్ పాల్ ఒక్కో గోల్ చేశారు.
 
→కాగా, జార్ఖండ్‌పై విజయంతో హర్యానా పోటీలో మూడో స్థానంలో నిలిచింది.
 
→దీంతో మధ్యప్రదేశ్, ఒడిశా, హర్యానా, జార్ఖండ్‌లు 2023లో మధ్యప్రదేశ్ 'లో జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు అర్హత సాధించాయి.
 



Sports