→ 'చిరుధాన్యాలు, ఆర్గానిక్స్ 2023 పేరిట మూడు రోజుల పాటు బెంగళూరులో నిర్వహిం చిన ప్రదర్శనలో ఏర్పాటుచేసిన స్టాల్కు రెండో బహుమతి దక్కిందని రైతు సాధికార సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
→ సేంద్రియ చిరుధాన్యా లకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనలో మహారాష్ట్ర, ఉత్త రాఖండ్, కేరళ, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి రైతులు హాజరయ్యా రని, రాష్ట్రంలోని 16 జిల్లాల నుంచి 50 మంది రైతులు తమ ఉత్పత్తు లను ప్రదర్శించారని వివరించింది.
→ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేతులు మీదుగా రైతు సాధికార సంస్థ అధికారి ప్రభాకర్ అవార్డు అందుకున్నారని పేర్కొంది.
AP