image



కున్లావుత్ సియంగ్ లకు టైటిళ్లు




 
 ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో కునావుత్ వితిధ్సర్న్ (థాయ్లాండ్), ఆన్ సియంగ్ (కొరియా) విజేతలుగా నిలిచారు. 
 
  పురుషుల సింగిల్స్ ఫైనల్లో కున్లాపుత్ 22-20, 10-21, 21-12తో టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) పై, మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ సియంగ్ 15-21, టాప్ సీడ్ అకానె యమగూచి (జపాన్)పై గెలిచి టైటిళ్లు సాధించారు. 
 
  పురుషుల డబుల్స్లో లియాంగ్ కెంగ్- వాంగ్ చాంగ్ (చైనా), మహిళల డబుల్స్ లో మత్సుయామా చిహరు (జపాన్), మిక్స్ డ్ డబుల్స్ లో వతనబె- హిగషినా (జపాన్) జోడీలు విజేతలుగా నిలిచాయి.
 



Sports