image



కేరళలో రోబోటిక్ మ్యాన్‌హోల్ క్లీనర్లు ప్రారంభం




మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేయడానికి రోబోటిక్స్ టెక్నాలజీని ఉపయోగించిన దేశంలో మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది.
 
ఫిబ్రవరి 24న టెంపుల్ టౌన్‌లోని మురుగునీటిని శుభ్రం చేయడానికి కేరళ ప్రభుత్వం బాండికూట్ అనే మొదటి రోబోటిక్ స్కావెంజర్‌ను ప్రారంభించింది.
 
 
దీనిని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రోషి అగస్టిన్ ప్రారంభించారు.
 



National