image



ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ ఆస్పత్రులకు సీఈవోగా భారత సంతతి మహిళ




→భారత సంత తికి చెందిన వైద్యురాలు మేఘనా పండిట్ ను ఆక్స్ విశ్వవిద్యాలయ ఆస్పత్రులకు సీఈవోగా నియమిస్తున్నట్లు షెల్ ఫర్డ్ గ్రూప్ నకు చెందిన నేషనల్ హెల్త్ సర్వే (ఎన్ హెచ్ఎస్) ప్రకటించింది. యూకేలోని అతిపెద్ద బోధనాస్పత్రి అయిన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ ఆస్పత్రులకు మేఘన 2022 జులై నుంచి తాత్కాలిక సీఈఓగా పని చేస్తున్నారు. 
 
→పూర్తి స్థాయి సీఈఓ నియామకానికి ఇటీవల జరిగిన ఎంపిక ప్రక్రియలో ట్రస్టు ఇంటర్వ్యూ బోర్డు ఏకగ్రీవంగా ఈ నియామకాన్ని ఆమోదించింది. 
 
→మేఘన ఈ స్థానానికి ఎంపికైన తొలి భారతీయురాలే కాకుండా తొలి మహిళ కూడా కావడం విశేషం. 
 
→ఈ నియామకం పట్ల గర్వపడుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు.
 



Appointment