image



జస్టిస్ గోపాల రెడ్డి కమిటీ




→  తెలంగాణ అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎస్ఆర్సీ) నూతన చైర్మన్ గా జస్టిస్ ఏ గోపాల్ రెడ్డిని ప్రభుత్వం ఫిబ్రవరి 6న నియమించింది. 
 
→  ఈయన హైకోర్టులో జడ్జిగా పని చేసి రిటైర్ అయ్యారు. 
 
→  కమిటీ సభ్యులుగా మంజూర్ హుస్సేన్ (జేఎన్ టీయూ రిజిస్ట్రార్, విమలా థామస్ (సిద్ది పేట మెడికల్ కాలేజీ డైరెక్టర్), జీవీ లక్ష్మణ్ రావు (చార్టెర్డ్ అకౌంటెంట్), పీ సుధీర్రెడ్డి (అడ్వకేట్), ఓయూ వీసి (ఇంజినీరింగ్ కోర్సులు), కాళోజీ వర్సిటీ వీసీ (మెడికల్ కోర్సులు), మహాత్మాగాంధీ వీసి (బీఈడీ కోర్సులు) నియమితులయ్యారు.
 



National