image



దేశంలో మొదటిసారిగా డ్రోన్ల కోసం ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టము




 
→కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఫిబ్రవరి 7న ఆవిష్కరించారు. 
 
→దీన్ని గురు గ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న స్కై ఎయిర్ డ్రోన్ స్టార్టప్ సంస్థ 'స్కై యూటీఎం' అనే పేరుతో రూపొందించింది. 
 
→ఇది మానవర హిత ట్రాఫిక్ నిర్వహణ. బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ (బీవీఎల్డీఎస్) డ్రోన్ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. 
 
→దీని ద్వారా ఏ డ్రోన్ ను అయినా చూడకుండానే సుదూర ప్రాంతాలకు సురక్షితంగా ఆపరేట్ చేయవచ్చు.
 



National