image



సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 34




 
→అలహాబాద్ హైకోర్టు సీజే జస్టిస్ రాజేశ్ బిందాల్, గుజరాత్ హైకోర్టు సీజే అరవింద్ కుమార్లకు సుప్రీంకోర్టు జడ్జీలుగా కేంద్రం ఫిబ్రవరి 10న పదోన్నతి కల్పించింది. 
 
→దీంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 34కు చేరింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి జస్టిస్ సంజయ్ కుమార్ ఫిబ్రవరి 6న ప్రమాణం చేశారు. 
 
→ఆయనతో పాటు జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సంజయ్ కరోల్, || జస్టిస్ ఎహసాసుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తు లుగా బాధ్యతలు చేపట్టారు.
 



National