image



అసా ధారణ తెలివితేటలు కలి గిన విద్యార్థిని




→ప్రపంచంలో అసా ధారణ తెలివితేటలు కలి గిన విద్యార్థినిగా భారత అమెరికన్ నటాషా పెరి (13) నిలిచింది
 
→ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థుల జాబితాలో వరుసగా రెండో ఏడాది చోటు దక్కించుకుంది 
 
→ఆమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (సీ) టీవై) నిర్వహించిన పోటీ పరీక్షల్లో అగ్రస్థా నంలో నిలిచింది
 
→మొత్తం 76 దేశాల నుంచి 15,300 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. 27 శాతం కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధించారు
 
→వారిలో నటాషా అందరి కంటే ఎక్కువ స్కోర్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. 2021లో జరిగిన పోటీల్లో కూడా మొదటి స్థానం సాధించింది
 



International