image



బహిరంగ విపణిలోకి సిద్దిపేట సేంద్రియ ఎరువు




→సిద్దిపేట పట్ట ణంలో సేకరించిన తడి చెత్త ద్వారా తయా ఎరువు 'కార్బన్ లైట్స్' పేరిట బహిరంగ విప రానుందని మంత్రి హరీశ్ రావు తెలి పారు. ఇవ్వనున్నట్లు వెల్లడిం చారు. 
 
→నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో మంత్రి ఆదివారం హైదరాబాద్ నుంచి టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు.
 
→ సేంద్రియ ఎరు వులో కర్బనం అధికంగా ఉందని, మామిడి, ఆయిల్ష్పామ్, వరి, కూరగాయలు, ఇతర పంటలకు వినియోగిస్తే అధిక దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తులు పొందే అవకాశం ఉంద న్నారు. 
 
→ నీటిని నిలిపే సామర్థ్యం పెరుగుతుందని, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ముందుగా నియోజక వర్గ రైతులకు రాయితీపై అందించాలని నిర్ణయించామ న్నారు.
 
→ సంబంధిత అంశంపై 'భూ మిత్ర' పేరిట ఈ నెల 21న ఉదయం పట్టణంలోని పత్తి మార్కెట్ యార్డులో రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. 
 



TS