image



చలిగంటి రఘుకు ఇండో జర్మన్ పురస్కారం




→ జర్మనీ తెలంగాణ సంఘం అధ్యక్షుడు చలిగంటి రఘుకు ఇండో జర్మన్ ప్రతిభా పురస్కారం-2023 లభించింది. 
 
→జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగిన అంతర్జాతీయ భారతీయ ఉత్సవాల్లో బ్రెమన్ సిటీ మేయర్ మైక్స్కేపర్, హాంబర్గ్ కాన్సుల్ జనరల్ సౌమ్య గుప్తా చేతుల మీదుగా దీన్ని అందుకున్నారు. 
 
→కరోనా సమయంలో రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ భాగస్వామిగా జర్మనీలోని 410 మంది భారతీ యులకు, విద్యార్థులకు ఆహారంతో పాటు ఆరోగ్యసే వలు అందించినందుకు రఘును ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 
 
→సేవా కార్య క్రమాల్లో పాలుపంచుకున్న జర్మనీ తెలంగాణ సంఘం ఉపాధ్యక్షుడు వెంకటరమణ బోయినపల్లి, అమికాల్ గ్రూపు చైర్మన్ అంజన సింగ్, సంస్కృతి అధ్యక్షుడు అఖిల్ అగర్వాల్ ను నిర్వాహకులు అభినందించారు.
 



TS