image



బెంగళూరులో వైమానిక ప్రదర్శన




ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటకలోని బెంగళూరు వేదికైంది.
 
ఫిబ్రవరి 13 నుంచి ఐదు రోజులపాటు బెంగళూరులో ఉన్న యలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా- 2023 జరిగింది. ఏరో ఇండియా-2023( 14వ ఏరో ఇండియా) షోను ప్రధాని మోదీ ప్రారంభించారు.
 
రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎయిర్ షో థీమ్ ఈ సంవత్సరానికి గాను.. 'ది రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్'.
 



National