→ఆరోగ్యం, వైద్య పరీక్షలు, ఆర్థిక ప్రగతి, సామాజిక విధానాలు, మానసిక ఆరోగ్యం, రాజ్యాంగంతో ప్రజాస్వామ్య విధానాల పరిరక్షణ వంటి విభిన్న రంగాలను ప్రభావితం చేసిన ఆరుగురు శాస్త్రవేత్తలకు పురస్కారాలను ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ (ఐఎస్ఎఫ్) అందజేసింది.
→బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో సుమన్ చక్రవర్తి (ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్), సుధీర్ కృష్ణస్వామి (హ్యుమానిటీస్), విధిత వైద్య (లైఫ్ సైన్స్), మహేశ్ కాక్కడే (మ్యాథమేటికల్ సైన్సెస్), నిస్సిమ్ కనేకర్ (ఫిజికల్ సైన్స్), రోహిణి పాండే (సోషల్ సైన్స్) ఈ పురస్కారాలను అందుకున్నారు.
→విజేతలకు లక్ష అమెరికన్ డాలర్ల నగదు బహుమతి, పురస్కారాన్ని అందజేశారు.
Awards