image



దేశంలో అత్యుత్తమ ఇంక్యుబేటరుగా టీహబ్‌ ఎంపిక




→తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ టీహబ్‌ కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహక శాఖ అందజేసే ‘జాతీయ అంకుర సంస్థల పురస్కారం - 2022’ పొందింది. 
 
→దేశంలోనే అత్యుత్తమ ఇంక్యుబేటరుగా ఎంపికైంది. 
 
→కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, సహాయ మంత్రి సోం ప్రకాశ్‌ దీన్ని ఆన్‌లైన్‌లో అందజేశారు. 
 
→ఆవిష్కరణలు, పారిశ్రామిక ప్రోత్సాహం, అభివృద్ధికి గాను ఈ పురస్కారం దక్కింది. 
 
→ఈ విభాగంలో 55 ఇంక్యుబేటర్లు పోటీ పడగా తెలంగాణ విజేతగా నిలిచింది. 
 



Awards