image



కృష్ణపట్నం పోర్టుకు అవార్డు




 
→శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అదానీ కృష్ణపట్నం పోర్టుకు గ్రీన్‌ టెక్‌ ఫౌండేషన్‌ ఇంటర్నేషనల్‌ ఈహెచ్‌ఎస్‌ 2023 అవార్డు లభించింది. 
 
→గోవాలో జరిగిన గ్రీన్‌టెక్‌ ఫౌండేషన్‌ సదస్సులో పోర్టు ఎన్విరాన్‌మెంట్ వైస్‌ ప్రెసిడెంట్ డాక్టర్‌ డి.జ్యోతి, ఈహెచ్‌ఎస్‌ అసోసియేట్ జనరల్‌ మేనేజర్‌ వేణుగోపాల్‌రెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 
 
→పోర్టులో పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, భద్రత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు పోర్టు అధికారులు తెలిపారు.
 



Awards