→గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ (ఐసీసీడబ్ల్యూ) సంస్థ సాహస బాలల పురస్కారాలను ప్రకటించింది.
→2020 సంవత్సరానికి 22 మందికి, 2021కిగాను 16 మందికి, 2022కుగాను 18 మందికి కలిపి దేశవ్యాప్తంగా 56 మంది వీటిని అందుకున్నారు.
→ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు బాలికలు వినూత్న, జునియా ఈవ్లిన్ ఈ పురస్కారాన్ని పొందిన వారిలో ఉన్నారు.
→బస్సు ప్రమాదాల్లో స్నేహితులు, టీచర్లు, కుటుంబసభ్యులు, సహచర ప్రయాణికులను వీరిద్దరూ కాపాడారు.
Awards