image



భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్‌ గార్సెటి




 
→భారతదేశంలో అమెరికా రాయబారిగా లాస్‌ ఏంజెలెస్‌ మాజీ మేయర్‌ ఎరిక్‌ గార్సెటి మళ్లీ నామినేట్‌ అయ్యారు. ఈ మేరకు బైడెన్‌ సర్కారు నిర్ణయం తీసుకుంది. 
 
→తన సిబ్బందిలో ఒకరి పట్ల గార్సెటి అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో ఆయన నియామకానికి రిపబ్లికన్‌ సెనేటర్‌ చంక్‌ గ్రాస్లీ గతంలో అభ్యంతరం చెప్పారు. 
 
→దీంతో 2021 జులైలో గార్సెటి నియామకం ఆగిపోయింది. భారత్‌తో సత్సంబంధాలు చాలా కీలకమైనందున మళ్లీ నామినేట్‌ చేస్తున్నట్లు వైట్‌హౌస్‌ పేర్కొంది.
 



International