→ మూడు దశాబ్దాలుగా ఏటా జనవరి 1న భారత్ - పాకిస్థాన్ల మధ్య జరిగే అణు సమాచార మార్పిడి యథాతథంగా జరిగింది.
→ 1991లో ఇరు దేశాల మధ్య అమల్లోకి వచ్చిన అణుకేంద్రాలు, స్థావరాలపై దాడులు నిషిద్ధం అనే ఒప్పందం మేరకు ఈ స్థావరాల వివరాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
International