image



లిథువేనియా గౌరవ కాన్సుల్‌గా కిరణ్‌ ఎస్‌. దివి




→తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు లిథువేనియా గౌరవ కాన్సుల్‌గా దివీస్‌ ల్యాబొరేటరీ సీఈవో కిరణ్‌ ఎస్‌. దివి నియమితులయ్యారు. 
 
→లిథువేనియా రాయబార కార్యాలయం దిల్లీలో ఉండగా ముంబయి, కోల్‌కతా, బెంగళూరులలో గౌరవ కాన్సులేట్‌ కార్యాలయాలు ఉన్నాయి. 
 
→తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గౌరవ కాన్సులేట్‌ కార్యాలయాన్ని లిథువేనియా ఆర్థిక, ఇన్నొవేషన్‌ ఉపమంత్రి కరోలిస్‌ జెమైటిస్‌ ప్రారంభించారు. 
 
→దీంతో ఆర్థిక, బయోటెక్నాలజీ, లైఫ్‌సైన్సెస్, ఐసీటీ, డిజిటల్‌ సొల్యూషన్స్‌ రంగాల్లో తెలుగు రాష్ట్రాలతో లిథువేనియాకు సంబంధాలు బలోపేతం అవుతాయన్నారు.
 



International