image



ఐరాసలో చిరుధాన్యాల ప్రదర్శన ఏర్పాటు చేసిన భారత్‌




‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం - 2023’ సందర్భంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక చిరుధాన్యాల ప్రదర్శనను భారత్‌ ఏర్పాటు చేసింది. 
 
→దేశంలో పండే వివిధ రకాలతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిర కాంబోజ్‌ ప్రారంభించారు. 
 
→వాటి పోషక విలువలు, ఆరోగ్య ఉపయోగాలు, క్యాలరీలు వంటి పూర్తి సమాచారాన్ని ప్రదర్శనలో ఉంచారు. 
 
→2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా స్వీకరించడానికి గల కారణాలను, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో అవి పోషించే భూమికను రుచిర కాంబోజ్‌ వివరించారు.
 



International