→వచ్చే జనవరి 1వ తేదీ నుంచి నాలుగు సంవత్సరాల కాలానికి ఐక్యరాజ్యసమితి అత్యున్నత గణాంక కమిషన్ సభ్యురాలిగా భారత్ ఎన్నికైంది.
→ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జై శంకర్ వెల్లడించారు.
→గణాంకాలు, వైవిధ్యం, జనాభా అంశాల్లో గల నైపుణ్యాలు, ఐరాస గణాంక కమిషన్లో భారతదేశం సభ్యత్వం పొందడానికి దోహదపడ్డాయని తెలిపారు.
International