image



ఆస్ట్రేలియాలో మేయర్‌గా భారత సంతతి వ్యక్తి




→ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పర్రమట్ట నగరానికి భారత సంతతికి చెందిన సమీర్‌ పాండే మేయర్‌గా ఎన్నికయ్యారు. 
 
→2017లో తొలిసారిగా పాండే కౌన్సిలర్‌గా ఎంపికయ్యారు. 2022లో పర్రమట్ట డిప్యుటీ మేయర్‌గానూ వ్యవహరించారు.
 



International