→మధ్య ఇంగ్లాండ్లోని కవెంట్రీ నగరానికి సిక్కు వ్యక్తి మొదటిసారి మేయర్గా ఎన్నికయ్యారు.
→పంజాబ్లో జన్మించి 60 ఏళ్ల క్రితం కవెంట్రీకి వలస వచ్చి 16 ఏళ్ల నుంచి స్థానిక కౌన్సిలర్గా వ్యవహరిస్తున్న జశ్వంత్ సింగ్ బిర్డి ఇటీవల నగర మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు.
→ఆయన ఈ పదవిని ఏడాది పాటు నిర్వహిస్తారు.
International