→తైవాన్ సొంతంగా జలాంతర్గామిని తయారు చేసింది.
→ఈ తొలి సబ్మెరైన్ను నౌకాశ్రయ నగరం ఖోషింగ్లో తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ యింగ్ వెన్ ఆవిష్కరించారు.
→దాదాపు 1.54 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గామి ఆ దేశ నౌకాదళం చేతికి 2024 నాటికి అందుతుంది.
→ఈ కొత్త సబ్మెరైన్కు హైకూ అని పేరుపెట్టారు.
International