→ప్రస్తుతం బీజింగ్లో పర్యటిస్తున్న నేపాల్ ప్రధానమంత్రి పుష్పకుమార్ దహల్ (ప్రచండ)తో 12 ఒప్పందాలు కుదుర్చుకుంది.
→ఇందులో వాణిజ్యం, రహదారుల అనుసంధానం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర రంగాలు ఉన్నాయి.
→చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రచండ సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
→భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి అవసరమైన సహకారం పెంపొందించుకోవడానికి, వాణిజ్యం, ప్రజా సంబంధాల మెరుగుపరచుకోవడం తదితర అంశాలపై ఇరు దేశాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి.
International