image



భాజపాకు రూ.1,917 కోట్లు.. కాంగ్రెస్కు రూ.541 కోట్లు




→రాజకీయ పార్టీల ఆదాయ వివరాలను వెల్లడించిన ఈసీ
 
→ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు స్వీక రించిన పార్టీల్లో భాజపా తొలిస్థానంలో నిలిచింది. 
 
→2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎన్నికల కమిషన్ పలు వివరాలను వెల్లడించింది. 
 
→ఎలక్టోరల్ బాండ్ల ద్వారా భాజపా రూ. 1,033.7 కోట్లు అందుకోగా.. కాంగ్రెస్ రూ. 347.99 కోట్లు స్వీకరించింది. 
 
→మొత్తంగా భాజపా రూ. 1,917.12 కోట్లు పొందగా.. కాంగ్రెస్కు రూ.541.27 కోట్లు వచ్చా యని తెలిపింది. 
 
→ఇందులో భాజపాకు రూ.854. 46 కోట్లు వ్యయం అవగా.. కాంగ్రెస్కు రూ. 400. 41 కోట్లు ఖర్చయ్యాయి. 
 
→సీపీఐ రూ.2.87 కోట్లు ఆదాయం చూపించగా.. రూ.1.18 కోట్లు ఖర్చు అయ్యాయని తెలిపింది.  
 
→ ఈ వివరా లను ఈసీ తమ వెబ్సైట్లో పొందుపర్చింది.
 



National