image



గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు




→ఈ ఏడాది గణతంత్ర వేడుకలు నూతనంగా నిర్మితమైన సెంట్రల్ విస్టా దగ్గర జరగనున్నాయి. ఈ వేడుకలకు తొలిసారి ఈజిప్టు అధ్యక్షుడు అబ్జెల్ ఫతే ఆల్ సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 
 
→1200 మందితో కూడిన ఈజిప్టు సైనిక బృందం సైతం పాల్గొననుంది.
 
→ఈ నెల 23న సుభాష్ చంద్రబోస్ జయంతితో వేడుకలు మొదలై 31న గాంధీ వర్ధంతి వరకు జరగనున్నాయి. 
 
→తొమ్మిది రఫేల్ యుద్ధ విమానాలు సహా మొత్తం 50 విమానాలతో విన్యా సాలు నిర్వహిస్తారు. 
 
→ఈ నెల 29న జరిగే బీటింగ్ ది రీట్రీట్ కార్యక్రమంలో 3500 డ్రోన్లతో అతిపెద్ద ప్రదర్శన నిర్వహించబోతున్నారు.
 



National