image



జాతీయ వారసత్వ కట్టడంగా రామసేతు ప్రకటించే ప్రక్రియ పరిశీలనలో కేంద్రం




→ తమిళనాడు-శ్రీలంక మధ్య ఉన్న రామసేతు (ఆడమ్స్ బ్రిడ్జి)ని జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించే ప్రక్రియను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. 
 
→ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఈ అంశంపై దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి. వై. చంద్రచూడ్, జస్టిస్ జె. బి. పార్దీవాలాల ధర్మాసనం   విచారణ జరిపింది. 
 



National