image



ఆకాశవాణి, దూరదర్శన్ విస్తరణకు రూ.2,539 కోట్లు




→ప్రభుత్వరంగ ప్రసార మాధ్యమాలైన ఆకాశవాణి, విస్తరణకు 2025-26 కల్లా రూ.2,549.61 కోట్లు ఖర్చు పెట్టాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ నిర్ణయించింది. 
 
→మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు 8 లక్షల డీడీ డీటీహెచ్ టాప్ బాక్స్లను ఉచిత పంపిణీ చేయ డానికి ఆమోదముద్ర వేసింది. 
 
→ఇందువల్ల సుదూ రంగా, గిరిజన ప్రాంతాలు, ఆకాంక్షిత జిల్లాలకు దూర దర్శన్ ప్రసారాలు విస్తరిస్తాయి. 
 
→ప్రస్తుతం దూరద ర్మన్ 36 టీవీ ఛానళ్లను, ఆల్ ఇండియా రేడియో 500కి పైగా ప్రసార కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. 
 
→తాజా నిధులతో దేశంలోని 66% భూభాగం, 80% |జనాభాకు ఎఫ్ఎం కేంద్రాల సేవలు అందేలా ట్రాన్స్ మీటర్లు అమరుస్తారు.
 
→పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్ధ్యం 125 గిగావాట్ల మేర పెరుగుతుంది. ఫలితంగా ఏడాదికి 50 లక్షల మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి.
 
 →2030 కల్లా ఈ రంగంలోకి మొత్తం రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షల నూతన ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఠాకూర్ పేర్కొన్నారు.
 



National