image



దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం 'భారోస్' రూపొందించిన ఐఐటీ మద్రాస్




→ దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంను (ఓఎస్) ఐఐటీ మద్రాస్ తీసుకొచ్చింది. 
 
→ కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ నిధులతో 'ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ఈ సరికొత్త సాఫ్ట్వేర్ తయారు చేసినట్లు   ప్రకటించింది. 
 
→ దేశ వ్యాప్తంగా 100 కోట్ల మొబైల్ వినియోగదారుల సమాచారం భద్రంగా ఉండేలా, సౌకర్యంగా విని యోగించుకునేలా ఇది ఉంటుందని వెల్లడించింది. 
 
→ దీనికి 'భారోస్ (భారత్ ఓఎస్)' అని పేరు పె ట్టింది. ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేటర్ కు చెందిన జండ్ ఆపరేటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (జండ్ కాప్స్) సంస్థ దీన్ని రూపొందించింది. 
 
→ ఈ వివ రాల్ని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి వెల్ల డించారు. 
 
→ ఈ ఓఎస్ ను ప్రస్తుతానికి ఎంపిక చేసిన సంస్థలకే ఇచ్చామని, త్వరలో ప్రజలకు కాప్స్ సంస్థ డైరెక్టర్ కార్తిక్ అయ్యర్ మాట్లాడుతూ.. ఈ ఓఎస్ వినియోగ దారుల వ్యక్తిగత సమాచారాన్ని అత్యంత భద్రంగా ఉంచుతుందని తెలిపారు.
 



Science